Chocolates ఎందుకు తినకూడదో తెలుసుకోండి.


Your friend  has shared a link with you.

Cadbury ordered to pay Rs.30,000 compensation - Yahoo! India Finance
http://in.finance.yahoo.com/news/cadbury-ordered-pay-rs-30-075459465.html
Agartala, May 22 (IANS) A consumer court in Tripura has ordered Cadbury India Ltd to pay a compensation of Rs.30,000 to a complainant who found an iron pin inside a chocolate bar made by the company, an ...
Read the full story


--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."




ఒకే savings ఖాతాతో భిన్నమైన సంస్థలలో Fixed deposit చెయ్యవచ్చు

Funds India లో చూడండి.
ఖాతా తెరవడం చాలా సులభం కేవలం scan చేసి పంపిన వెంటనే ఖాతా తెరుస్తారు తరువాత అసలు పత్రాలు పంప వచ్చు.

విగ్రహారాధన ఎందుకు చెయ్యొద్దు అన్నారు?

తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకున్నాను
స్నేహితుడు: నాకు ఈ విషయం చెప్పడం ఎల్లప్పుడూ ఇష్టం లేదు, ప్రజలు ఈ విధానాలు తెలుసుకుని దుష్ప్రయోజనాలు అర్ధం చేసుకుని దూరంగా ఉండట్లేదు వాటిని అలవాటు చేసుకుంటున్నారు, వాళ్ళకు వైద్యులు వంతు పాడుతున్నారు.
ఆంధ్రుడు: అంటే వైద్యుడు అబద్దం చెబుతున్నాడా?
స్నేహితుడు: నిజంగానే అబద్దం చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక ప్రకృతిని ఆశ్రయిస్తే విదేశీయుల కోసం పనిచెయ్యడం మానేస్తారు, అందుకోసం విదేశీయులు వాళ్ళు దేశం విడిచి వెళ్ళే ముందే మనలో నాటేసారు, దానికి కుహానా వాదులు వంతు పాడుతున్నారు.
ఆంధ్రుడు: వాళ్ళు నాటిన విష భీజాలు ఏమిటి?
స్నేహితుడు: మొదటిది విగ్రహారాధన చెయ్యకూడదు.
ఆంధ్రుడు: అది నిజమే కదా విగ్రహం అంటే రాయి
స్నేహితుడు: నీలాంటి వాడికి అది రాయి, నాలాంటి వాళ్లకు దేవుడు, మన పూర్వీకులు అవలంభించిన ప్రతీ దాంట్లో ఒక నిఘూడ రహస్యం ఉంది, మన పెద్దలు ఆ రహస్యం తెలుసుకోకుండా కేవలం అర్ధం తెలుసుకున్నారు అది విదేశీయులకు కలిసి వచ్చింది, విగ్రహారాధన బహిష్కరించాలి అని తీర్పు ఇచ్చారు.
ఆంధ్రుడు: ఏమిటా రహస్యం.
స్నేహితుడు: నాకు తెలిసిన కొన్ని ఎరువుల రహస్యాలు, విగ్రహం కు మనం చేసే అభిషేకం వలన వచ్చే తీర్దాలు ఇప్పుడు విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్న ఎరువుల కంటే ఎంతో ఉత్తమ మైన రసాయనాలు కలిగి ఉండేవి, ఇలా ఇంకా చాలా ఉన్నాయి.
ఆంధ్రుడు: నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం మరి మంత్రాలు ఎందుకు చదువుతారు?
స్నేహితుడు: వచ్చావా మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత దగ్గరకు, సరే చెబుతాను అందరూ రసాయన శాస్త్రం నమ్ముతారు కదా, ఇక్కడ అది అయ్యుండవచ్చు అప్పట్లో ఇప్పటిలాగా మనుషుల దగ్గర గడియారాలు ఉండేవి కావు, ఒక లయబద్దంగా ఉచ్చారణ చెయ్యడం వలన సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి.
ఆంధ్రుడు: మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు?
(సశేషం ...)

SEBI Circular CIR/MRD/DP/6/2013 dated February 14, 2013

ఈ వృత్తం గురించి నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే, ఒకే రోజులో నువ్వు ఎక్కువకి కొని తక్కువకు అమ్మితే నువ్వు రుసుము చెల్లించాలి.

అంటే ఉదాహరణకు నువ్వు 500 కు కొన్నావు, తరువాత నువ్వు అమ్మే ధర 500 కన్నా తక్కువ పెట్టకూడదు అదే రోజు.

మరి ఈ నియమం వల్ల నువ్వు నష్ట పోతావు ఎందుకంటే ఉదయం ఒక శాసనం మధ్యాహ్నం ఒక శాసనం తీసుకు వస్తున్న ఈ రోజులలో ఇలాంటి నియమాల వల్ల ఉదయం నువ్వు కొన్న వస్తువు ధర మధ్యాహ్నంకు పడిపోయి రేపటికి నిన్ను దివాళా తీయించే స్థాయికి తీసుకు పోవచ్చు.

మరి ఈ నియమం ఎందుకు పెట్టారు అంటే ఆ పరిశ్రమ నీకు వైరి వర్గం అయితే ఎక్కువకు కొని తక్కువకు అమ్మించి ఆ పరిశ్రమను నష్టాల పరిశ్రమగా చూపిస్తావు అని.

అందుకే డబ్బు నిన్ను నాశనం చేస్తుంది ఇంకొకడిని నాశనం చేస్తుంది. 

తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకున్నాను

అందరూ మంచి వాళ్ళు కావాలి అని కోరుకుంటాం కానీ హేళన చెయ్యడం మాత్రం మానం.
స్నేహితుడు: తంలో ధనవంతుడు పేదవాడిని కొట్టి పని చేయించుకునే వాడు, ఇప్పటికీ ఆ స్థితి మారలేదు కానీ ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే అభివృద్ధి పేరు చెప్పి సగం భూమిని పనికి రాని భూమిగా మారుస్తున్నారు.
ఆంధ్రుడు:అదేమిటి పనికిరాని భూమి, అదెక్కడ ఉంది?
స్నేహితుడు: కొన్ని సార్లు మనం చూస్తుంటాము కొన్ని ప్రదేశాలలో పరిశ్రమలు మూతబడ్డాయి అని, మరి అవి మళ్ళి తెరుచుకున్నాయి అని చదవలేదు, అదే కాకుండా పరదేశీ వ్యామోహంతో వాళ్ళ అలవాట్లు గొప్పగా అనిపించడంతో మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము.
ఆంధ్రుడు: ఏమిటా అలవాట్లు?
స్నేహితుడు: మొదట పారిశ్రామికీకరణ, ఇదివరకు రోజులలో మన దేశంలో ఎవరు పండిస్తే వాళ్ళే తినే వారు, లేదా వస్తుమార్పిడి జరిగేది, దీని వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి, వాటిని అధిగమించడానికి కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాం మన జీవన విధానంలో, కానీ అప్పటికీ మనదేశంలో వస్తు వ్యామోహం అంత హెచ్చుగా లేదు, కానీ ఈ పరదేశీ వస్తు వ్యామోహం పెరిగిపోయాకా, బంధుత్వం కన్నా వస్తువు గొప్పది అనే స్థాయికి చేరుకున్నాము. ఇలా వస్తు ప్రీతి పెరిగిపోయి మనిషి ప్రకృతితో బ్రతకడం మరచిపోయాడు. అంతే కాదు అభివుద్ది పేరు చెప్పి జంతువులను ఆహారంగా మార్చుకోవడం అతి ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాడు.
ఆంధ్రుడు:  జంతువును ఆహారంగా మార్చుకోలేదు, ఆహారం దొరకక జంతువును తింటున్నాడు అంతే.
స్నేహితుడు: ఇది ఇంకో అబద్దం, కారణాలు అన్వేషిస్తే మనిషికి అంతః శుభ్రత కన్నా బాహ్య శుభ్రత మాత్రమె ముఖ్యం అనే కాలంలో బ్రతుకుతున్నాడు. ఇంకో అబద్దం మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిది తన తల్లిదండ్రులు పడే కష్టం చూడలేక కష్టపడి చదువుకుని ఇంత పైకి వచ్చాను అని.
ఆంధ్రుడు: అంటే నిజం ఏమిటి?
స్నేహితుడు: ఇంకొకడి అవసరం మనకు ఉద్యోగం అవుతుంది కానీ వాడికి నా సేవ ఎల్లప్పుడూ అవసరం కాదు అనే అభిప్రాయం, అందుకే ప్రతీ ఒక్కరి ప్రయత్నం నేను ఏదో కొత్తది తయారు చేసి ఇస్తే ఎలాగు వస్తుప్రీతి పెరిగిపోయి ఉన్నాడు కాబట్టి కొంటునే ఉంటాడు నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి అని.
ఆంధ్రుడు: అంటే ఉన్నతంగా బ్రతకడం తప్పా?
స్నేహితుడు: ఉన్నతంగా బ్రతకడం అంటే ఎల్లప్పుడూ నువ్వు చేసే పని వల్ల పనీ పాటా లేని వాళ్ళు పెరగడమా లేదా కాలుష్యం పెరగడమా?
ఆంధ్రుడు: అంటే ప్రస్తుతం మనం చేస్తున్న అన్ని పనులు కాలుష్యం పెంచేవే అంటారు!
స్నేహితుడు: కాలుష్యమే కాదు జీవన ప్రమాణాలు దిగాజర్చేవి కూడా, ఉదాహరణకు surrogacy.
ఆంధ్రుడు: మీకు దీని మీద సదభిప్రాయం లేనట్టుంది, దీని వల్ల ఎన్నో పిల్లలు లేని జంటలకు పిల్లలు కలిగారు!
స్నేహితుడు: అది అబద్దం, పిల్లలు లేని జంటలు తయారవుతుంటే కారణాలు తెలుసుకుని ఉద్యోగాలు మానేస్తారు అనే భయంతో, ఇదే కాకుండా దీంట్లో చాలా మోసాలు, దీని వల్ల జీవన ప్రమాణాలు దిగజార్చే సూచికలుపెరిగిపోయాయి .
ఆంధ్రుడు: ఏమిటా మోసాలు?
స్నేహితుడు: నాకు ఈ విషయం చెప్పడం ఎల్లప్పుడూ ఇష్టం లేదు, ప్రజలు ఈ విధానాలు తెలుసుకుని దుష్ప్రయోజనాలు అర్ధం చేసుకుని దూరంగా ఉండట్లేదు వాటిని అలవాటు చేసుకుంటున్నారు, వాళ్ళకు వైద్యులు వంతు పాడుతున్నారు.
(సశేషం...)

హమ్మయ్య 60 రోజులకు IRCTC Advanced reservation కుదించారు.

60 days IRCTC Advanced reservation
 

అందరూ మంచి వాళ్ళు కావాలి అని కోరుకుంటాం కానీ హేళన చెయ్యడం మాత్రం మానం.

ప్రతీ ఒక్కడూ పనిచేస్తూ ఉండటమే కావాలి, కానీ ఉద్యోగాలు మాత్రమే లేవు!
స్నేహితుడు: పని వాళ్ళుగా, తమకు భోజనం దక్కాలి అంటే ఇంకొకరి మీద ఆధార పడటం, అది వట్టి ప్రపంచ ద్రవ్య సంస్థ మాత్రమె కాదు కిరస్తానీ సంస్థలు భూస్వాములు కోరుకునేదే.
ఆంధ్రుడు: అంటే కిరస్తానీ సంస్థలు అదే చేస్తున్నాయా?
స్నేహితుడు: అవును, ఆదివారం సెలవు అందరికీ కానీ మారిన వాళ్లకు మాత్రం కాదు, ఆ రోజు వాళ్ళు పని చెయ్యడం మానేసి ఆ కిరస్తానీ అభిప్రాయాలు వినాలి, దీనివల్ల రెండు నష్టాలు మొదటిది వాళ్ళ ఇంట్లో పని జరగదు, రెండవది బయట వారికి శబ్ద కాలుష్యం.
ఆంధ్రుడు:  మీతో ముందే చెప్పాను వాళ్ళు అలా మారడానికి కారణం మీరు హేళన చెయ్యడం.
స్నేహితుడు: నిజమే చేసాము, లావుగా ఉన్నవాడిని బక్కగా ఉన్నవాడిని, తరువాత అర్ధం అయ్యింది ఈ విపరీతాలకు కారణం వాళ్ళను హేళన చెయ్యడం అని. ఇక నీ గురించి చెప్పు నువ్వు లావుగా ఉన్నవాణ్ణి హేళన చెయ్యలేదా?
ఆంధ్రుడు: నేనేమీ చెయ్యలేదు.
స్నేహితుడు: నీ హావభావలె చెబుతున్నాయి నువ్వు చేసావో లేదో, సరే నిన్ను నిందిస్తే ఏమి లాభం, ప్రజలు అర్ధం చేసుకోవాలి. హేళన చెయ్యడం వలన నీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది కానీ ఇంకొకరు బాధ పడ్డారు అని అర్ధం చేసుకోవాలి. కిరస్తానీ సంస్థలు మాట మార్పుడులకు ఎన్నుకున్న విధానాలు కూడా అవే, అవహేళనకు గురైనా అంగవైకల్యం ఉన్నా చేరదీసి అక్కడి వారి పాపాలను ఇక్కడి వాళ్ళ చేత తాగిస్తున్నారు. వాళ్ళను శుభ్రం చేసి ఆ మలినాలను ఇక్కడి వారి మీదకు గుమ్మరిస్తున్నారు.
ఆంధ్రుడు: అంటే హేళనకు గురైన వాళ్ళు ఇంకొకరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా?
స్నేహితుడు: అవును, అంతే కాదు హేళనకు గురైన వాళ్ళు పనికి వచ్చే వస్తువులను తీసుకుని పనికిరాని వస్తువులుగా తయారు చేస్తున్నారు.
ఆంధ్రుడు: పనికి రాని వస్తువులు అంటే
స్నేహితుడు: మానవ నిర్మాణానికి కానీ జీవి నిర్మాణానికి కావలిసిన అణువులను, మనిషికి హాని కల్పించే వస్తువులుగా తయారు చేస్తున్నారు. ఉదాహరణకు పీడన శక్తిని ఉపయోగించి జీవికి హాని కలిగించే వస్తువులు.
ఆంధ్రుడు: వాటి పేర్లు?
స్నేహితుడు: తెలిసి కూడా అడుగుతున్నావు, ఒకసారి Naxals దగ్గరకు వెళ్ళు, వాళ్ళ చేతులలో ఎప్పుడూ ఉంటాయి.
ఆంధ్రుడు: వాళ్ళకు తెలియదా?
స్నేహితుడు:తెలియదు అని నేను ఎప్పటికీ అనను కానీ ద్వేషం భయం ఈర్ష్య, అన్నిటికన్నా అత్యంత హేయమైన అభిమనత్వం అన్వయత్వం.
ఆంధ్రుడు: అంటే?
స్నేహితుడు: గతంలో చెడ్డ వాళ్ళను చూపించి అలా బ్రతికితే పున్నమ నరకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పేవారు, కానీ ఇప్పటి జనాలకు కొంతమంది అలా జీవించు పర్వాలేదు పున్నమ నరకాలు లేవు అని చెప్పి చెడ్డ వాళ్ళను ఆదర్శ వంతులుగా చూపిస్తున్నారు, అలా జీవించేలా చేస్తున్నారు.
ఆంధ్రుడు: అర్ధం కాలేదు!
స్నేహితుడు: గతంలో ధనవంతుడు పేదవాడిని కొట్టి పని చేయించుకునే వాడు, ఇప్పటికీ ఆ స్థితి మారలేదు కానీ ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు.
(సశేషం...)

ఆత్మీయుల గురించి తెలుసుకోవడానికి Bru కు వస్తున్న calls

౧. నా భార్య గురించి నాకు తెలియదు ఎలా తెలుసుకోవాలి, వివరాలు చెప్పండి అని అడిగితే అవి తెలియకే కదా మెమ్మల్ని అడిగింది, అని ఒక తలివైన బ్రమ్హచారి సమాధానం 
౨. నా భార్య గురించి నాకు తెలియదు ఎలా తెలుసుకోవాలి, వివరాలు చెప్పండి అని అడిగితే మూడు సంవత్సరాల క్రితం విడిపోయాము, ఆమె పేరు ఫలానా ఊరు తెలియదు ఎక్కడ ఉందొ తెలియదు - ఈ call చేసిన వ్యక్తీ ౩ సంవత్సరాల క్రితం స్వతంత్రం పొందాను అనుకున్నాడు.
౩. నా పిల్లల గురించి నాకు తెలియదు ఎలా తెలుసుకోవాలి, వివరాలు చెప్పండి అని అడిగితె వాళ్ళు ౫ సంవత్సరాల క్రితం తప్పిపోయారు!!
ఇవి కాకుండా ఇంకో విధమైన calls, మీ సలహా పాటిద్దాం అని మా వారికి పిల్లలకు కాఫీ అలవాటు చేద్దాం అనుకుంటే వాళ్ళు నల్లగా తయారవుతున్నారు. ఇంకొకరి బాధ కాఫీ విషంలా ఉంది అని వాంతులు చేసుకుంటున్నారు అని. ఇంకొకరు నిజంగా కాఫీ ఎలా పెట్టుకొవాలో తెలియక. ఇంకొకరు కాఫీ పోడం గడ్డకట్టింది అని, ఇంకొకరు మా ఇంట్లో చక్కర వ్యాధిగ్రస్తులు ఉన్నారు మరి పంచదార వేసుకోవచ్చా అని, ఇంకొకరు నిజంగా చిత్ర పరిశ్రమలో వాళ్ళు అంత ఖాళీగా ఉన్నారా అని, ఇంకొకరు కాజల్ కు కార్తిక్ కు తెలుగు వచ్చా అని, ఇంకొకరు మీరు చెప్పిన సలహాలు విని ఇప్పటి వరకూ ప్రసాంతంగా గడిచిన మా జీవితాలు ఇప్పుడు కలహాల మయం అయ్యాయి అని, ఇంకొకరు కాఫీ keyboard మీద వలిగిపోయింది అని, ఇంకొకరు కాఫీ పెట్టు కోవడానికి సమయం లేదు అని, ఇంకొకరు కాఫీ అలవాటయ్యాకా నెలసరి ఖర్చులు పెరిగిపోయాయి అని, ఇంకొకరు కాజల్ కార్తిక్ నిజంగా ఇంటికి వస్తారా అని.
ఈ ప్రశ్నలు నిజంగా వచ్చయో లేదో తెలుసుకోవాలి అంటే మీరు వెంటనే కాఫీ తాగకుండా అలవాటుంటే మానేసి వెంటనే ఈ సంఖ్యకు ప్రయత్నించండి దొరికితే నేను వ్రాసినవి నిజమో కాదో తెలుస్తుంది

ప్రతీ ఒక్కడూ పనిచేస్తూ ఉండటమే కావాలి, కానీ ఉద్యోగాలు మాత్రమే లేవు!

ఆంధ్రుడు:అది అందరికీ తెలిసిందే ఇక మీరు చెప్పారు కదా ఎవరు లాభ పడతారు?
నిజాలు మనకు తెలియవు, వాళ్ళ లాభాల కోసం ప్రచురణులు మనం తిరిగి ముద్రిస్తాం అది మన దౌర్భాగ్యం
స్నేహితుడు: Hybrid సంస్కృతీ!
ఆంధ్రుడు:ఏమిటా Hybrid సంస్కృతి?
స్నేహితుడు: ప్రస్తుత ప్రపంచం దేవుడు మనకు ఇచ్చిన అన్నిటినీ తిరిగి తయారు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము, మనిషికి అవసరమైన వాటిని పనికి రాని వస్తువులుగా మారుస్తున్నాము.
ఆంధ్రుడు: ఇంతకీ Hybrid సంస్కృతీ అంటే ఏమిటి?
స్నేహితుడు: అందరికన్నా వేగంగా ఉండాలి అని మనం తయారు చేసుకున్న యంత్రాలు, మనం వాడుతున్న కృత్రిమ వ్యవసాయ పద్దతులు.
ఆంధ్రుడు: అంటే Electricity అన్ని వినాసకాలకు మూల కారణం అంటావు!
స్నేహితుడు: నిజమే తొందరగా ముగింపు పలకాలి అని లేదా అందరికన్నా ముందుండాలి అనే ప్రయత్నం ఎప్పుడూ మనం చేస్తుండే దే అవే మన కొంప ముంచుతున్నాయి.
ఆంధ్రుడు:అంటే మనకు పనికి రానివి ఏమీ లేవా?
స్నేహితుడు: లేవు అనట్లేదు కొందరికి మాత్రమే పనికి రావు, కానీ అభివృద్ది అని పేరుచెప్పి అబద్దాలు పెంచి మన దగ్గర నుంచీ మన పెద్దలు వ్రాసిన వాటిని దూరం చేసారు. కానీ వాటిని తిరిగి ఎవరైనా చదువుతుంటే నీకు మతి చెడింది అనే ప్రచారాలు.
ఆంధ్రుడు:అంటే మేము చదువుతున్నది దేనికీ పనికి రానిదా!
స్నేహితుడు:వేరే చెప్పాలా? పొలం పనులు ఎలా చెయ్యాలో తెలియదు, ఆవులు గేదెలు ఏ రకంగా పెంచితే మంచి పాలు ఇస్తాయో తెలియదు,  మొక్కలు పెంచడం అనేదే లేదు.
ఆంధ్రుడు: అవన్నీ చిన్న పిల్లలలకు తెలిపితే ఎప్పుడు చదువుతారు?
స్నేహితుడు: నేను అడుగుతున్నాది అదే వాటిని పాఠ్యాంశములుగా ఎందుకు చేర్చరు అని!
ఆంధ్రుడు:అదేమిటి వాటిని పాఠ్యాంశములుగా చేరిస్తే ఇంకేమైనా ఉందా వాళ్ళు అలసిపోతారు.
స్నేహితుడు: ఆ బద్దకాలకు మూలమే మనం తయారు చేసుకున్న ఈ అబద్దపు సిద్దాంతాలు, అశాస్త్ర విజ్ఞానం.
ఆంధ్రుడు: అంటే వీటి వల్ల ఉపయోగం లేదు అంటారు!
స్నేహితుడు: నిజంగానే లేదు.
ఆంధ్రుడు: ఉపయోగం లేని వస్తువులు చెప్పండి?
స్నేహితుడు: నువ్వు ఉపయోగించే వస్తువులు చెప్పు ఉపయోగం ఉందో లేదో నేను చెబుతాను!
ఆంధ్రుడు: ముందుగా విద్యుత్తు దీపం.
స్నేహితుడు: నిజమే మనం ముందుగా చర్చించుకోవాలి దీని గురించి. ఇవి లేని రోజులలలో సూర్యుని శక్తి మీద ఆధార పడే వాళ్ళం సూర్యుడు ఉన్నప్పుడే దినచర్యలు ముగించే వాళ్ళం, ఇది వచ్చాకా మన దైనందన జీవితంలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు, అతి ముఖ్యంగా వీటి వల్ల మనం పొందిన లాభం పగటి పూట కూడా విద్యుత్తు దీపం వెలిగించడం.
ఆంధ్రుడు: అది అవసరం, కాబట్టి
స్నేహితుడు: కాదు అది ఏ రకంగానూ పనికి రాదు, మనం చేసుకున్నాం.
ఆంధ్రుడు: చేసుకోవడం లేదు పాడు లేదు.
స్నేహితుడు: నిజమే మనకు పడమటి పద్దతులు ఎక్కించి ఇలా తయారు చేసారు, నిజానికి పద్దులు అవీ వేసుకోవడానికి మన పూర్వీకులు రచ్చబండలు ఏర్పాటు చేసుకుని, తీరికగా పూర్తి చేసారు, కానీ పడమటి వాళ్ళు ఒకటి తెలుసు కున్నారు పిల్లి పిల్లి తగువులాట కోతి తీర్చింది అన్న చందానా, వాళ్ళకు కావలసినది అందరూ కొట్టుకోవాలి.
ఆంధ్రుడు: ఏమిటో ఒక్క విషయం కూడా అర్ధం అయ్యేట్లు చెప్పట్లేదు కదా!
స్నేహితుడు: వాళ్ళు బ్రతికే విధానం ఎదుట వారిని అభద్రతా భావానికి గురి చేస్తే భద్రత కల్పించే సామాగ్రి కొనడానికి వస్తారు, దాంతో మనం డబ్బు సంపాదించ వచ్చు అని, నిరంతరం అదే చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళకు వాళ్ళు ఎసరు పెట్టుకున్నారు, యుద్ధ సామాగ్రి రెండు వైరి వర్గాల వాళ్ళకు అమ్మారు కానీ ఒక వైరి వర్గం ఆ యుద్ద సామగ్రితో వాళ్ళ మీదే దాడికి దిగింది, దాంతో బెంబేలెత్తి యుద్ధం మానవతా వాదం కాదు అనే ప్రచారం మొదలు పెట్టారు. ఇలా ద్వంద నాలుక ఉండటం. ఇక ఆ పంథా కుదరదు అని కొత్త పంథా ఎంచుకున్నారు, ఇప్పటికే ఇబ్బుడిముబ్బిడిగా ఈ పంథాలో సంపాదించిన ధనం బడా బాబులకు చేరట్లేదు కేవలం ప్రభుత్వం దగ్గర పడి ఉంది అని చెప్పి భిన్నమైన ప్రయత్నాలు మొదలు పెట్టి అటు వాళ్ళ దేశీయుల జీవితాలు నాశనం చెయ్యడమే కాకుండా ప్రపంచం మొత్తాన్నీ నాశనం చేసారు. ఇవి కావన్నట్టు వాళ్ళ దేశంలో ధరలు అధికంగా ఉండి వేరే దేశంలో ధరలు తక్కువా అని తెలిసిందా ఆ దేశంలో పేదరికం మీద ఒక ప్రకటన వదలటం రివాజుగా మార్చుకున్నారు.
ఆంధ్రుడు:అంటే వాళ్ళు ప్రకటించినట్లు మన దేశంలో పేదరికం లేదు అంటావా?
స్నేహితుడు: లేదు అని ఎప్పుడూ అనను కానీ ఖర్చు పెట్టె ధనం వాళ్ళ దేశంతో సరి పోల్చడం గురించి మాత్రమే నేను మాట్లాడు తున్నాను.
ఆంధ్రుడు:అంటే
స్నేహితుడు: వాళ్ళ దేశంలో కిలో బియ్యం ౩ Dollars ఉంటె మన దేశంలో కిలో బియ్యం ౩౦ రూపాయలు లేదు అని వాళ్ళ బాధ. ఇక ప్రపంచ ద్రవ్య సంస్థ బాధ దానిది, వడ్డీ వస్తున్నా వాళ్ళు కోరుకున్న చందానా అందరూ మారలేదు అని.
ఆంధ్రుడు: ప్రపంచం ద్రవ్య సంస్థ ప్రజలు ఎలా ఉండాలి అని కోరుకుంది,
స్నేహితుడు: పని వాళ్ళుగా, తమకు భోజనం దక్కాలి అంటే ఇంకొకరి మీద ఆధార పడటం, అది వట్టి ప్రపంచ ద్రవ్య సంస్థ మాత్రమె కాదు కిరస్తానీ సంస్థలు భూస్వాములు కోరుకునేదే
(సశేషం ..)